cover image: ‘దిల్లీని ముంచేసిందెవరు?’

20.500.12592/8fxs50

‘దిల్లీని ముంచేసిందెవరు?’

8 Sep 2023

సెప్టెంబర్ 8, 2023న జి-20కి ఆతిథ్యమివ్వడానికి సిద్ధపడుతోన్న రాజధానీ నగరం తన అందానికి మెరుగులు దిద్దుకుంటోంది. అయితే ఈ మెరుగులు దిద్దుకోవటం మొత్తం నగరమంతటా కాదు. ఇటీవల యమునా నదికి వరదలు రావటంతో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసినవారు, ఆపైన యమున ఒడ్డున జరుగుతోన్న అభివృద్ధి పనుల వలన అక్కడినుండి ఖాళీచేయించినవారు కూడా ప్రస్తుతం రోడ్ల మీద జీవిస్తున్నారు. వారిని 'కనుచూపు మేరలో లేకుండా పోవాలని' అధికారులు ఆదేశించారు

Authors

Shalini Singh,Priti David,Sudhamayi Sattenapalli

Published in
India
Rights
© Shalini Singh,Priti David,Sudhamayi Sattenapalli