ప్రస్తుతం ప్రధాన మతపరమైన పర్యాటక ఆకర్షణగా మారిన కొత్తగా నిర్మించిన రామ మందిరం, ఆ పరిసర ప్రాంతాలలో గత కొన్ని దశాబ్దాలుగా హిందూ, ముస్లిమ్ మతాలకు చెందిన కుటుంబాలు నివసిస్తున్నాయి. ఖురేషీలు, సైనీలు తమ స్నేహం గురించీ, కుటుంబ సంబంధాల గురించీ ఎంతో ఇష్టంగా మాట్లాడుకుంటారు. ఇరుగుపొరుగులుగా తమ అనుబంధాన్ని అంతం చేసే విధంగా వందల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు అయోధ్యలోని తమ ఇళ్ళలోకి ప్రవేశిస్తున్నాయని ఆ రెండు కుటుంబాలూ చెప్పాయి
Authors
- Published in
- India
- Rights
- © Shweta Desai,Priti David,Sudhamayi Sattenapalli