ఆత్రేయపురం పూతరేకులు గతేడాది జిఐ (జియోగ్రాఫికల్ ఇండికేటర్ - భౌగోళిక సూచిక)ను పొందాయి. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే పలుచని బియ్యపు రేకుతో చుట్టిన ఈ మిఠాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీపి గురుతు. పెళుసుగా, పారదర్శకంగా, కాగితంలా కనిపించే పలుచని బియ్యపురేకును తయారుచేయడానికి ఎంతో నైపుణ్యం అవసరమైన ఈ పనిని ఎక్కువగా మహిళలే చేస్తారు. కానీ వీటి ద్వారా వచ్చే ఆదాయం మాత్రం అంత తీపిగా ఏమీ ఉండదని ఈ మహిళలు అంటున్నారు
Authors
- Published in
- India
- Rights
- © Amrutha Kosuru,PARI Desk,Sudhamayi Sattenapalli